हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: CM Revanth Reddy: మంత్రులపై గులాబీ షాక్‌.. కేబినెట్‌లో పెద్ద మార్పులు త్వరలో!

Pooja
Telugu News: CM Revanth Reddy: మంత్రులపై గులాబీ షాక్‌.. కేబినెట్‌లో పెద్ద మార్పులు త్వరలో!

తెలంగాణలో త్వరలోనే కేబినెట్ మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా పనితీరు సరిగా లేని కొందరు మంత్రులపై గంభీరంగా దృష్టిసారించిన అధిష్టానం, వారిని పదవుల నుండి తప్పించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై సిద్దమైన నివేదిక హైకమాండ్‌కి చేరిందని సమాచారం. ఈ నివేదికపై సమీక్షా సమావేశం త్వరలో నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.పనితీరు మెరుగుపరచకపోతే పదవి వేటు తప్పదనే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: CMO: ఏపీ సచివాలయాల పేరును మార్చలేదు: సీఎంఓ

CM Revanth Reddy
CM Revanth Reddy

అదే సమయంలో, కేబినెట్‌లో చోటు కోసం సీనియర్ నేతల లాబీయింగ్ కూడా బాగా జోరుగా సాగుతోంది. బీసీ కోటాలో మంత్రి పదవుల కోసం మధు యాష్కి, అంజన్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల అయిలయ్య వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎస్టీ కోటాలో ఎమ్మెల్యేలు బాలు నాయక్‌, రామచంద్రునాయక్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

బీసీ వర్గాన్ని ఆకట్టుకునే కొత్త వ్యూహం

బీసీ వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేబినెట్‌లో మరో ఉప ముఖ్యమంత్రిని నియమించాలనే ఆలోచన హైకమాండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు, బీసీ వర్గానికి చెందిన నేతకు రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీసీ వర్గం నుంచి ఆశించిన మద్దతు రాకపోవడం, రాష్ట్రంలో ఆ వర్గ జనాభా అధికంగా ఉండటం ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని, పీసీసీ అధ్యక్షుడిగా మరో బీసీ నేతను నియమించే ప్రతిపాదన కూడా తెరపై ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ పేరు వినిపిస్తోంది.

రిజర్వేషన్లతో బీసీలకు మద్దతు పెంచే ప్రయత్నం

బీసీ వర్గాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ల పెంపునకు (CM Revanth Reddy) ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రక్రియ ప్రస్తుతం న్యాయపరమైన సమస్యల్లో ఇరుక్కుపోయింది. దీంతో, ప్లాన్–బీగా బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్(Congress) ఆలోచిస్తోంది. తెలంగాణలో అమలు చేయబోయే ఈ వ్యూహాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా కాంగ్రెస్, తెలంగాణను జాతీయ స్థాయిలో రాజకీయ వ్యూహాలకు మోడల్‌గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

కవిత కు ఇక తిరుగులేదా ?

కవిత కు ఇక తిరుగులేదా ?

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
0:56

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

అనుభవంలేని టీచర్లతో విద్యాకమిషన్ సాధించేదేమిటి?

అనుభవంలేని టీచర్లతో విద్యాకమిషన్ సాధించేదేమిటి?

📢 For Advertisement Booking: 98481 12870