📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy: తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు జోరు: రూ. 6,688 కోట్లు చెల్లింపు

Author Icon By Pooja
Updated: November 29, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు(Kharif season) సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరం కావడంతో, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా తరలివస్తోంది. ఈ కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో నవంబర్ నెలలో కొనుగోళ్లు అసాధారణంగా వేగవంతమయ్యాయి.

Read Also: NHRC: లోపాలున్న స్లీపర్ బస్సులు వెంటనే తొలగించాలి

CM Revanth Reddy

కొనుగోలు గణాంకాలు, రైతులకు చెల్లింపులు

పౌరసరఫరాల సంస్థ లక్ష్యం మేరకు 10,434 రెవెన్యూ గ్రామాలకు గాను 8,465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 8,361 కేంద్రాలు ప్రారంభమై రైతులకు సేవలు అందిస్తున్నాయి.

ధాన్యం నిల్వ, తరలింపు పటిష్ట ఏర్పాట్లు

కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడం, రైస్ మిల్లులకు తరలించడంలో కూడా అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

గతేడాది మాదిరిగా కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో లారీలు సరిపడా లేకపోవడం వంటి సమస్యలు ఈసారి తలెత్తకుండా పౌరసరఫరాల సంస్థ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Latest News in Telugu Paddy Purchase Centers Telangana Kharif Paddy Procurement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.