📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: CM Revanth: నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ వరాల జల్లు

Author Icon By Sushmitha
Updated: December 6, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన సభ విజయవంతంగా ముగిసింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంచనాలకు మించి హాజరయ్యారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి (MLA Donthi Madhav Reddy) అధ్యక్ష ఉపన్యాసం చేసిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామని, అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందని, నిస్వార్థంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని ఆయన అన్నారు.

Read Also: CM Revanth: నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్

CM Revanth Chief Minister Revanth showered blessings on Narsampet

ఈ సందర్భంగా రేవంత్ (CM Revanth) రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, మాధవన్న తనను అడగకుండానే అన్ని అడుగుతున్నాడని అన్నారు. “ఒకింత రిక్వెస్ట్ చేసినట్టే చేసి నిధులు, ఇల్లు కావాలంటూ ఆర్డర్ కూడా వేశాడని” అనడంతో సభలో నవ్వులు పూశాయి. మాధవన్న తన వ్యక్తిగత లాభాపేక్షకు కాకుండా నిరుపేదలకు మరో 3 వేల ఇందిరమ్మ ఇళ్లు అడగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తన కోటా నుంచి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ నుంచి పొంగులేటికి ఆదేశాలు జారీ చేశారు.

మాధవరెడ్డి కోరిన నిధులు మరియు ప్రాజెక్టుల వివరాలు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన ప్రసంగంలో నర్సంపేటకు ముఖ్యమంత్రి రూ. 1000 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఇందులో రూ. 600 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారని తెలిపారు. అదేవిధంగా, నియోజకవర్గానికి ఇంకా అవసరమైన నిధుల వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు:

ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, రాంచందర్ నాయక్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CMRevanthReddy DonthiMadhavReddy Google News in Telugu IndirammaHousing Latest News in Telugu MedicalCollegeFund NarsampetVisit PublicMeeting TelanganaDevelopment Telugu News Today WarangalProjects

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.