हिन्दी | Epaper
ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు

KTR : తెలంగాణలో మార్పు మొదలైంది – కేటీఆర్

Sudheer
KTR : తెలంగాణలో మార్పు మొదలైంది – కేటీఆర్

మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఇప్పటికే రాజకీయ మార్పు మొదలైందని, అధికార పార్టీ వైఫల్యాలపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కేటీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా రైతాంగ సమస్యలను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా 11 సార్లు దాదాపు 72 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, గత రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు నిధులను ఎగ్గొట్టి రైతులను వంచించిందని దుయ్యబట్టారు. దేవుళ్లపై, నాయకులపై ఒట్లు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు పాలన చేతగాక రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే ప్రభుత్వం వణికిపోతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషా శైలిని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ వంటి నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సంస్కారం కాదని హితవు పలికారు. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు గిరిజన భాషల్లోనూ బదులిచ్చే శక్తి ఉందని, కేవలం ముఖ్యమంత్రి పదవికి ఇచ్చే గౌరవంతోనే ఓపిక పడుతున్నామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై తాము సంస్కారంతోనే మాట్లాడటం లేదని, కానీ భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకున్నప్పుడు రేవంత్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు. పాలనను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్, స్కామ్‌లు, ఫార్ములా-ఈ వంటి కేసుల డ్రామాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

Congress CWC meeting : కాంగ్రెస్ CWC కీలక సమావేశం ఖర్గే అధ్యక్షతన హై లెవల్ చర్చలు

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ, గెలిచిన ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కడియం శ్రీహరి వంటి నాయకులు పార్టీ వీడినా, సామాన్య కార్యకర్తలు పోరాడి గెలిచారని కొనియాడారు. సర్పంచులకు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉంటాయని, గ్రామానికి సర్పంచే ముఖ్యమంత్రి అని పేర్కొంటూ.. కేంద్ర నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. సర్పంచులపై కాంగ్రెస్ వేధింపులు పెరిగితే వారిని కాపాడటానికి ప్రతి జిల్లాలో ‘లీగల్ సెల్’ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో పనిచేసి తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కదలాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ నాయక్, బండి దీపక్ వంటి ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ చాలెంజ్‌అవార్డుల ప్రదానోత్సవం

బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ చాలెంజ్‌అవార్డుల ప్రదానోత్సవం

న్యూ ఇయర్ ఉత్సవాల్లో మద్యం వినియోగంపై కఠిన చర్యలు

న్యూ ఇయర్ ఉత్సవాల్లో మద్యం వినియోగంపై కఠిన చర్యలు

‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

ఎక్కడ కాంగ్రెస్ ఉంటే.. అక్కడ ప్రోగ్రెస్ ఉండదు – కేటీఆర్

ఎక్కడ కాంగ్రెస్ ఉంటే.. అక్కడ ప్రోగ్రెస్ ఉండదు – కేటీఆర్

రేపటి నుండి అసెంబ్లీ , వేడెక్కిన రాజకీయం!

రేపటి నుండి అసెంబ్లీ , వేడెక్కిన రాజకీయం!

రేవంత్ Vs కేసీఆర్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ!

రేవంత్ Vs కేసీఆర్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ!

రేపటి నుంచిఅసెంబ్లీ సమావేశాలు..హైదరాబాద్ కుచేరుకున్న KCR?

రేపటి నుంచిఅసెంబ్లీ సమావేశాలు..హైదరాబాద్ కుచేరుకున్న KCR?

అసెంబ్లీ వేళ కేసీఆర్ ఎంట్రీపై రాజకీయ చర్చలు

అసెంబ్లీ వేళ కేసీఆర్ ఎంట్రీపై రాజకీయ చర్చలు

హైదరాబాద్‌లో 85వ నుమాయిష్‌కు కౌంట్‌డౌన్

హైదరాబాద్‌లో 85వ నుమాయిష్‌కు కౌంట్‌డౌన్

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

వైకుంఠ ద్వార దర్శనానికి సిద్ధమవుతున్న భద్రాచలం

వైకుంఠ ద్వార దర్శనానికి సిద్ధమవుతున్న భద్రాచలం

సీఐ వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం..

సీఐ వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం..

📢 For Advertisement Booking: 98481 12870