हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Bhubharathi : పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక

Sudheer
Bhubharathi : పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక భూభారతి పోర్టల్‌ను అమలు చేసేందుకు తొలి అడుగులు వేసింది. భూముల సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయడం, రిజిస్ట్రేషన్లు సాంకేతికంగా నిర్వహించడం లక్ష్యంగా ఈ పోర్టల్‌ను రూపొందించారు. ఈ క్రమంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

భూమి రిజిస్ట్రేషన్లన్నీ భూభారతి పోర్టల్ ద్వారానే

ఈ పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇకపై నేలకొండపల్లిలో జరిగే భూమి రిజిస్ట్రేషన్లన్నీ భూభారతి పోర్టల్ ద్వారా మాత్రమే జరగనున్నాయి. భూసంబంధిత అన్ని వివరాలు, హక్కుల సమాచారం, భూకొలదలలు ఈ సాంకేతిక విధానంతో మేయంగా నమోదు కానున్నాయి. ఇది భూ స్వాముల అభ్యంతరాలను నివారించడంలో, పారదర్శకత కల్పించడంలో దోహదపడనుంది.

bhubharathi
bhubharathi

స్థానిక ప్రజలు ఆనందం

రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. భూబందీల సమస్యలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు వంటి ఇబ్బందులకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని ఆశిస్తున్నారు. భూభారతి ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశముందని అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870