हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

venkatapur : భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

Digital
venkatapur : భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

ములుగు జిల్లా వెంకటాపూర్‌లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో జరిగిన భూభారతి అవగాహన సమావేశం రైతులకు భవిష్యత్తులో భూముల సమస్యల పరిష్కారానికి దోహదపడే కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మరియు ఎంపీ పోరిక బలరాం నాయక్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సదస్సు, భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలో ప్రవేశపెట్టడం కోసం నిర్వహించబడింది.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హార్ట్‌బీ రిజియన్‌లో 18 లక్షల ఎకరాల భూముల్లో 6 లక్షల ఎకరాలు వ్యవసాయ భూములుగా గుర్తించబడినప్పటికీ, ఆ భూములపై సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం “భూభారతి చట్టం” తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా రైతులకు భూసంబంధిత సమస్యల పరిష్కారం దొరికే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఇంకా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లక్షల మంది రైతులు నష్టపోయారని, పలు భూములు రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపివేయబడ్డాయని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలేని తెలంగాణను నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పేద రైతుల కన్నీళ్లను తుడిచే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని రూపొందించామని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతులకు న్యాయం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

 venkatapur : భూభారతి చట్టంపై అవగాహన సదస్సు
venkatapur : భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

ఈ సందర్భంగా సీతక్క, కొండ సురేఖ కూడా మాట్లాడారు. రాష్ట్రంలో భూసమస్యలు ప్రధాన సమస్యగా మారాయని, ప్రతి ఒక్కరికి భూమిపై హక్కు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. భూభారతి చట్టంతో ప్రతి రైతుకు భూమిపై పక్కా హక్కు లభించేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హెలికాప్టర్లలో వచ్చిన మంత్రులకు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు భారీ బైక్ ర్యాలీలో పాల్గొని స్థానికులకు చట్టంపై అవగాహన కల్పించారు.

Read More : Toshiba : తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్న తోషిబా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

కీలక మావోయిస్టు నేత ప్రభాకర్ హతం

కీలక మావోయిస్టు నేత ప్రభాకర్ హతం

వాట్సాప్ మీ-సేవ’కు భారీ స్పందన

వాట్సాప్ మీ-సేవ’కు భారీ స్పందన

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

📢 For Advertisement Booking: 98481 12870