📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Bhadrachalam: వైకుంఠ ద్వార దర్శనానికి సిద్ధమవుతున్న భద్రాచలం

Author Icon By Rajitha
Updated: December 28, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం రోజు జరగనున్న తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఆలయ అధికారులు ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పల నిర్వహణ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యలను పరిశీలించి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.

Read also: CP Sajjanar: మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదు

Bhadrachalam

ఎల్లుండి జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆలయ యాజమాన్యం వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా బందోబస్తును మరింత బలోపేతం చేశారు. ఈ పర్వదినాన 60 నుంచి 80 వేల మంది వరకు భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేయడం భక్తులకు విశేష పుణ్యఫలాన్ని ఇస్తుందని ఆలయ పండితులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bhadrachalam latest news Telugu News Teppotsavam Vaikuntha Ekadashi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.