हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Bandi Sanjay: కేటీఆర్‌కు మొదట సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Anusha
Bandi Sanjay: కేటీఆర్‌కు మొదట సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టించే వ్యాఖ్యలు బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ చేశారు. ఆయన తాజా వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ (KTR) రాజకీయ ప్రవేశంపై తీవ్రమైన చర్చకు దారి తీశాయి. ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడిన బండి సంజయ్, కేసీఆర్ తొలుత కేటీఆర్‌కు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం (Sircilla Assembly Constituency) టికెట్ ఇవ్వలేదని చెప్పారు. ఆ సమయంలో కేటీఆర్ చాలా నిరాశకు లోనయ్యాడని పేర్కొన్నారు.

రమేష్ కూడా

అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ నేరుగా అప్పటి టీడీపీ సీనియర్ నేత అయిన సీఎం రమేష్‌ను కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతుగా కేసీఆర్‌ను ఒప్పించమని కోరినట్లు బండి సంజయ్ వివరించారు. రమేష్ కూడా ఆ విన్నపాన్ని స్వీకరించి, స్వయంగా కేసీఆర్‌ను కలుసుకొని కేటీఆర్‌కు టికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారట. తీరా ఆ ఒత్తిడికి లొంగిన కేసీఆర్ చివరికి తన కుమారుడికి సిరిసిల్ల టికెట్ ఇవ్వడానికి అంగీకరించినట్టు బండి సంజయ్ చెప్పారు.

బండి సంజయ్ ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

బండి సంజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున తెలంగాణలోని కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 17 లోక్‌సభ స్థానాలలో ఒకటి.

బండి సంజయ్ ఏ మంత్రివర్గం?

ఆయన జూన్ 9, 2024న హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Kondapur: కొండాపూర్ లో రేవ్ పార్టీ .. 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870