हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Bandi Sanjay: 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బీ జే పి ప్రభుత్వం..

Tejaswini Y
Bandi Sanjay: 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బీ జే పి ప్రభుత్వం..

హనుమకొండ జిల్లా(Hanumakonda) భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి(Bandi Sanjay) సంజయ్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైనడి గుమ్మడికాయ మొక్కు చెల్లించుకొని మీడియాతో మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చే కొరమీసాలతో కొలువైన దేవుడు వీరభద్రస్వామి అని, ఏ కష్టాలు, కోరికలు ఉన్న స్వామి వారిని మొక్కుకుంటే తీరుతాయన్నారు. సమాజానికి, దేశానికి, ప్రజలకు ద్రోహం చేసే వారిని సంహారం చేసి గుణపాఠం చెప్పి, అలాంటి వారిని మార్చే దేవుడు వీరభద్రస్వామి అన్నారు.

Read Also: Sankranti: భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

Bandi Sanjay: BJP government's goal is 2047 Vikasit Bharat..
Bandi Sanjay: BJP government’s goal is 2047 Vikasit Bharat..

సంక్రాంతి సనాతన ధర్మంతో ముడిపడిన పండుగ

రాష్ట్రంలో ,దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని నిండు మనసుతో స్వామి వారిని మొక్కుతున్ననన్నారు. ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా దేశం, సమాజం మంచిగా ఉండాలని ఆకాంక్షించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ప్రధాని మోడీకి స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని కోరారు. అగ్ర రాజ్యాల్లో భారత దేశాన్ని చేర్చాలని ప్రయత్నం చేస్తున్న ప్రధానికి స్వామి వారు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలన్నారు. స్వామివారి ఆశీస్సులతో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నారు.

వీరభద్ర స్వామి ఈ ప్రాంతానికే దేవుడు కాదని తెలంగాణ, ఆంధ్రా, ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తారన్నారు. దేవాలయంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి అంటే పంటల పండుగే కాదు సనాతాన ధర్మంతో ముడిపడిన పండుగ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు పెట్టిన వారికి, గెలిచిన వారికి, పాల్గొన్న వారికి అభినందలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సమీక్ష

శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సమీక్ష

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

వైసీపీ నేతలకు వరుస షాకులు.. తాజాగా మరో ఇద్దరికి

వైసీపీ నేతలకు వరుస షాకులు.. తాజాగా మరో ఇద్దరికి

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!
1:13

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

📢 For Advertisement Booking: 98481 12870