📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telangana Secretariat : తెలంగాణ సచివాలయ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత

Author Icon By Sudheer
Updated: April 17, 2025 • 1:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సచివాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులు జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి భారీగా హాజరైన నిరసనకారులు, మద్దతుదారులతో సెక్రెటరియేట్ చుట్టూ పరిస్థితి టెన్షన్ గా మారింది.

Telangana Secretariat tenio

జీవో 21 రద్దు చేయాలనీ డిమాండ్

ఈ నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు, తాము సంవత్సరాల తరబడి సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 21 అమలుతో తమ భవిష్యత్ అనిశ్చితిలో పడిపోయిందని, తక్షణమే దానిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్ట్ టైం మరియు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, తగిన జీతభత్యాలు ఇవ్వాలని వారు స్పష్టం చేశారు.

పోలీసులకు నిరసనకారుల మధ్య తోపులాట

అయితే, నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ముట్టడిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తేవడంలో పోలీసులు తక్షణమే స్పందించారు. ప్రస్తుతం సచివాలయం పరిసరాల్లో భద్రతను మరింత కఠినంగా చేశారు. ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వానికి చురకలు అంటించేందుకు మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.

Attempt to storm Google News in Telugu telangana secretariat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.