📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Maoist: మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

Author Icon By Tejaswini Y
Updated: February 24, 2026 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో మావోయిస్టు(Maoist)లకు మరో పెద్ద దెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 37 మంది నక్సలైట్లు అధికారులకు లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళా సభ్యులు ఉండటం ప్రత్యేకత. లొంగిపోయినవారిలో రాష్ట్ర కమిటీకి చెందిన ముగ్గురు నేతలు సాంబయ్య, నారాయణ, ఎర్రాలు ఉన్నారని డీజీపీ వెల్లడించారు.

Read Also: Amazon: అమెజాన్ లో భారీగా లేఆఫ్స్.. షాక్ లో ఉద్యోగులు

Another setback for the Maoist party

వారిపై ప్రకటించిన రూ.1.41 కోట్ల రివార్డును సంబంధిత వ్యక్తులకే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అదనంగా, మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

DGP Shivadhar Reddy Maoist Surrender Naxal surrender Telangana news telangana police women Maoists

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.