हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ..?

Sudheer
కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ..?

కామారెడ్డి జిల్లాలో ప్రజలకు ప్రయోజనకరంగా నిలిచే మరో నేషనల్ హైవే ఏర్పాటు అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ స్టేట్ హైవే చాలా ఇరుకుగా ఉండటంతో కార్లు, బస్సులు, ఆటోలు, మరియు గూడ్స్ వెహికల్స్ రాకపోకలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణ జరిగితే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అధికారులు భావిస్తున్నారు.

కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు 4 లేన్లుగా మార్చి నేషనల్ హైవేగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సులభతరం కావడంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలకు కూడా పురోభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రైతులకు, వ్యాపారస్తులకు, మరియు స్థానికులకు పెద్ద సహాయమవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మౌలిక వసతులు, మరియు వ్యాపార కేంద్రాల అభివృద్ధికి ఈ హైవే తోడ్పడుతుంది. దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870