हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

TG Govt Schools : ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు

Sudheer
TG Govt Schools : ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు (TG Govt Schools) తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పొందుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం కోసం జూన్ 12న పాఠశాలలు ప్రారంభమైన తర్వాత, ఇప్పటివరకు 2,56,156 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, మధ్యాహ్న భోజనం, కిట్స్ పంపిణీ, బస్తీ దవాఖానాలు వంటి అనేక హక్కుల అమలు వల్ల తల్లిదండ్రులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గుచూపుతున్నారు.

ప్రధానంగా మొదటి తరగతిలో ఎక్కువ చేరికలు

ఈ ఏడాది అడ్మిషన్లలో ముఖ్యంగా మొదటి తరగతిలో 1,07,126 మంది విద్యార్థులు చేరినట్టు సమాచారం. ఇక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1,49,030 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. గత విద్యా సంవత్సరం కంటే ఈసారి 55,000 మందికి పైగా ఎక్కువగా విద్యార్థులు చేరారు. ఇది ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న భరోసాకు నిదర్శనంగా పేర్కొంటున్నారు అధికారులు.

హైదరాబాద్‌లోనే అత్యధిక అడ్మిషన్లు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 19,555 మంది విద్యార్థులు కొత్తగా చేరినట్టు అధికారులు తెలిపారు. నగరంలోని మున్సిపల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్‌లో వసతులు మెరుగుపడడం, ఆంగ్ల మాధ్యమ విద్య అందుబాటులో ఉండటం, విద్యా వనరుల పెంపు వంటి అంశాలు ఈ చేరికల్లో కీలక పాత్ర పోషించాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

Read Also : Iran :అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు :ఇరాజ్​ ఎలాహి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870