📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR : జింక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి : కేటీఆర్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 4, 2025 • 8:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసంతో ఒక వన్యప్రాణి బలైందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ HCUలోని అడవిని నరికించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిందన్నారు. చెట్లను తొలగించడంతో ఎటు వెళ్లాలో తెలియక జింక వర్సిటీ పరిధిలోకి వచ్చిందని తద్వారా కుక్కల దాడిలో మృతి చెందిందన్నారు. ఒక వన్య ప్రాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

జింకపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి

కంచ గ‌చ్చిబౌలిలో 100 ఎక‌రాల్లో చెట్ల‌ను న‌రికివేయ‌డంతో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ సౌత్ క్యాంప‌స్ హాస్ట‌ల్ వైపు జింక వ‌చ్చింది. జింక‌ను చూసిన కుక్క‌లు మొరుగుతూ.. దానిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డాయి. కుక్క‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన జింక‌ను హెచ్‌సీయూ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది.. వెట‌ర్న‌రీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జింకకు తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. దీంతో అది చ‌నిపోయింది.

మూడు రోజుల్లో 100 ఎక‌రాల్లో ప‌చ్చని చెట్ల‌ను న‌రికివేత

ఇక, చాలా జింక‌లు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. ఆ జింక‌ల‌ను జ‌నాలు చేర‌దీసి.. వాటికి నీళ్ల‌ను అందిస్తున్నారు. మూడు రోజుల్లో 100 ఎక‌రాల్లో ప‌చ్చని చెట్ల‌ను న‌రికివేయ‌డంతో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై జ‌నాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు క‌లిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

Breaking News in Telugu deer Google news Google News in Telugu HCU hyderabad Kancha Gachibowli ktr Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.