हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Kothagudem : కొత్తగూడెంలో 14 మంది మావోయిస్టులు లొంగుబాటు

Digital
Kothagudem : కొత్తగూడెంలో 14 మంది  మావోయిస్టులు లొంగుబాటు

కొత్తగూడెంలో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు: భద్రాద్రి జిల్లా పోలీసుల కృషికి ఫలితం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎంలు), నలుగురు పార్టీ సభ్యులు, ముగ్గురు మిలీషియా మెంబర్లు, ఒక కేఏఎంఎస్ సభ్యుడు, నలుగురు వీసీఎంఎలు ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళా సభ్యులు కూడా ఉన్నారు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 81వ మరియు 141వ బెటాలియన్లు కలసి నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం ఫలితంగా ఈ లొంగుబాట్లు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస పథకాల ద్వారా సౌకర్యాలను అందించడం వల్ల చాలా మంది సభ్యులు మావోయిస్టు సిద్ధాంతాలను విడిచి ప్రశాంత జీవితం కోరుకుంటున్నారు. లొంగిపోయిన సభ్యులకు తక్షణమే ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించబడుతున్నదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లొంగుబాటు అనంతరం మావోయిస్టు సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి పునః ప్రారంభ జీవితం గడుపుతున్నట్లు వివరించారు.

 Kothagudem : కొత్తగూడెంలో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు
Kothagudem : కొత్తగూడెంలో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు

Kothagudem : కొత్తగూడెంలో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఈ సంవత్సరం జనవరి 2025 నుండి ఇప్పటివరకు కొత్తగూడెం జిల్లాలో మొత్తం 227 మంది మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకొచ్చారు. వీరిలో పలువురు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా బీజాపూర్ జిల్లాకు చెందిన బుర్రా అలియాస్ దులా, వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీకి చెందిన కదుల అడిమే అలియాస్ రాధిక, పదం నాందే, మడిచి జోగా, కుంబం కోసా, లీకు ఫిరాం వంటి కీలక సభ్యులు లొంగిపోవడం గమనార్హం.ఈ లొంగుబాట్లు, ప్రభుత్వ చర్యలు మరియు పోలీస్ శాఖ కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో మరింత మావోయిస్టు సభ్యులు నక్సలిజాన్ని విడిచి సామాజిక ప్రధాన జీవనానికి ముందుకు రావాలని అధికారులు ఆశిస్తున్నారు.

Read More : Telangana : తెలంగాణ యువ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ మూడు పతకాలు గెలిచింది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

ప్రధాని పదవికి సిద్ధం, అనంతగిరిలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

ప్రధాని పదవికి సిద్ధం, అనంతగిరిలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

హోలీ హెచ్చరిక, ఇష్టం లేకపోతే రంగులు చల్లొద్దు

హోలీ హెచ్చరిక, ఇష్టం లేకపోతే రంగులు చల్లొద్దు

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు

ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

📢 For Advertisement Booking: 98481 12870