📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

రైతు భరోసా అర్హతలు ఖరారు!

Author Icon By Vanipushpa
Updated: January 3, 2025 • 5:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైతులకు లబ్ది చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం రైతుభరసా పైన కీలక ప్రకటనకు సిద్దమైంది. రైతు భరోసా అమలు పైన మంత్రివర్గ ఉప సంఘం కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. సాగు చేసే ప్రతీ రైతుకు పరిమితి లేకుండా రైతుభరోసా అమలయ్యేలా నిర్ణయించారు. సాగు చేస్తుంటే ఐటీ చెల్లింపు దారులకూ వర్తించేలా రైతు భరోసా అర్హతలు ఖరారు! సాగులో లేని భూములకు మాత్రం వర్తించదు. భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఫార్సుల పైన రేపు మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.


దరఖాస్తుల స్వీకరణ
మంత్రివర్గ ఉప సంఘం ఈ అంశం పైన ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. అవకతవకలకు అవకాశం లేకుండా శాటి లైట్‌ మ్యాపింగ్‌ ద్వారా భూములను గుర్తించనున్నారు. భరోసా పొందేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. రైతులు పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. రైతు భరోసా అర్హతలు ఖరారు! ఇప్పటికే కొనసాగుతున్నాయి.

సాగు చేయటమే అర్హత ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని నిర్ణయించారు. భరోసా పొందేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. రైతులు పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. పథకం అమల్లో ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా పంటలు సాగుచేస్తే పెట్టుబడి సాయాన్ని అందించాలని ఉప సంఘం సూచించింది. ఈనెల 14వ తేదీ నుంచి యాసంగి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయ్యారు. రైతు భరోసా అర్హతలు ఖరారు! అన్నదాతలకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది.

అప్పటి నుంచి నెల రోజుల సమయం లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. తాజా ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగుభూమికి సాయం అందించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. కాగా, గత ప్రభుత్వం ఎకరానికి రూ. 5 వేల చొప్పున గత ప్రభుత్వం చెల్లించగా… ఈ ప్రభుత్వం ఎకరానికి రూ. 7,500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా అర్హతలు ఖరారు! అన్నీ సమీక్ష అనంతరం తెలియజేయబడతాయి.

Also Read: మహా కుంభమేళా 2025: పురాతన శాస్త్రం

rythu bharosa Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.