📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

నవంబర్‌ 1 నుండి 8లోపు అందరూ జైలుకే.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..?

Author Icon By sumalatha chinthakayala
Updated: October 24, 2024 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: మరోసారి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలోని ముఖ్యులపై ఫైల్స్ సిద్ధమై ఉన్నాయని ఆయన ప్రకటించారు. నవంబర్ 1 నుండి 8వ తేదీ మధ్యలో అందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో నిక్షిప్తమైన ఆధారాలు ఉన్నాయంటూ, గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పులపై కచ్చితమైన సమాచారం బయటకు రానుందని అన్నారు.

ఇక, ఇరవై రోజుల్లోనే తీవ్రమైన వార్తలు వెలువడతాయని మంత్రి చెప్పారు. దీపావళి ముందు పొలిటికల్ షాకులు జరుగుతాయని అన్నారు. ఈ ప్రకటనతో, ఒక్కో రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు చోటు చేసుకోబోతున్నాయని స్పష్టంగా తెలియజేశారు. ఎవరైనా తప్పు చేసినా దానికి వారు తప్పించుకోలేరని ఆయన ధృడంగా తెలిపారు.

brs congress Minister ponguleti srinivasa reddy Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.