हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

ఏడుపాయల అతిథి గృహంలో దాడి – 11 మంది జూదరుల అరెస్ట్

Sudheer
ఏడుపాయల అతిథి గృహంలో దాడి – 11 మంది జూదరుల అరెస్ట్

మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే దారిలో ఉన్న ఒక భవనంలో శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి 11మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల సూచనల మేరకు పోలీసులు ఈ దాడి చేపట్టారు.

ఈ భవనం కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని స్థానికులు తెలిపారు. జూదరులు రాత్రి వేళలు ఇక్కడ సమావేశమవుతూ జూదం ఆడుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాత్రి జరిగిన దాడిలో భవనం యజమాని పరారైనట్లు తెలుస్తోంది.

మెదక్ డీస్పీ ప్రసన్నకుమార్ ఈ ఉదయం ఘటనాస్థలాన్ని సందర్శించి విచారణ జరిపారు. ఈ భవనం గురించి పూర్తిస్థాయి సమాచారం సేకరించాలని, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

దాడిలో పట్టుబడిన 11మందిని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారు ఎక్కడి నుండి వచ్చారనే విషయం సహా ఇతర వివరాలను సేకరించేందుకు విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న నగదు కూడా కీలక ఆధారంగా ఉండనుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870