हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం

Digital
Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం

భూ భారతి – రైతులకు రక్షణ కవచం

తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికేలా భూ భారతి చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించినట్టు తెలిపారు. అదే విధంగా మే 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి మొత్తం 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజాకోణంలో తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో ప్రతికలెక్టర్ హాజరై రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యే భాషలో వివరాలు అందించాలని సూచించారు. భూమిపై ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ రైతులకు భయానక అనుభవాలను మిగిల్చిందని, అనేక కుటుంబాలు భూ సమస్యలతో బాధపడినట్టు తెలిపారు. గత పదేళ్లలో భూ హక్కుల విధ్వంసం జరిగిందని, దీన్ని సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో భూ భారతి చట్టం తీసుకువచ్చామని పేర్కొన్నారు.

  Telangana : భూ భారతి – రైతులకు రక్షణ కవచం
Telangana : భూ భారతి – రైతులకు రక్షణ కవచం

Telangana : రైతుల భూములకు న్యాయం చేసే మార్గం

ఈ చట్టం అమలు చేయడం వల్ల ప్రజలకు న్యాయం జరిగే అవకాశముందని, అధికార యంత్రాంగం ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యలపై ప్రజలు కోర్టుకే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే వారి వద్దకు వస్తోంది. భూ భారతి అమలు కాబోయే మండలాల్లో ఆదిలాబాద్‌ నుంచి యాదాద్రి వరకు 28 మండలాలను ఎంపిక చేశారు. వీటిలో భరోజ్, సుజాతనగరం, నడికుడి, బుగ్గారం, ఘన్పూర్, రేగొండ, ఇటిక్యాల్, సైదాపూర్, పెంచికల్ పేట్, దంతాలపల్లి, మూసాపేట్, భీమారం, చిల్పిచిడ్, కీసర, పెంట్లవల్లి, నక్రేకల్, కుంతాల, మెండోరా, ఎలిగేడ్, రుద్రంగి, కుందుర్గ్, కొండాపూర్, అక్కన్నపేట, గరిడేపల్లె, ధరూం, గోపాలపేట, వర్ధన్నపేట, ఆత్మకూర్ ఉన్నాయి.ఈ సదస్సులు ద్వారా భూ సమస్యలు వాస్తవికంగా లెక్కించబడి పరిష్కార దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. భూ భారతి ద్వారా రైతులకు భద్రతతో పాటు భూ హక్కులను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది.

Read More : Harish Rao : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హరీష్ రావు ఫైర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో సెలవులే సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో సెలవులే సెలవులు

ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి చేయబోతున్న తెలంగాణ సర్కార్

ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి చేయబోతున్న తెలంగాణ సర్కార్

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

పల్లె ప్రకృతి వనం పై పంజా..

పల్లె ప్రకృతి వనం పై పంజా..

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

📢 For Advertisement Booking: 98481 12870