हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం

Digital
Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం

భూ భారతి – రైతులకు రక్షణ కవచం

తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికేలా భూ భారతి చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించినట్టు తెలిపారు. అదే విధంగా మే 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి మొత్తం 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజాకోణంలో తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో ప్రతికలెక్టర్ హాజరై రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యే భాషలో వివరాలు అందించాలని సూచించారు. భూమిపై ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ రైతులకు భయానక అనుభవాలను మిగిల్చిందని, అనేక కుటుంబాలు భూ సమస్యలతో బాధపడినట్టు తెలిపారు. గత పదేళ్లలో భూ హక్కుల విధ్వంసం జరిగిందని, దీన్ని సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో భూ భారతి చట్టం తీసుకువచ్చామని పేర్కొన్నారు.

  Telangana : భూ భారతి – రైతులకు రక్షణ కవచం
Telangana : భూ భారతి – రైతులకు రక్షణ కవచం

Telangana : రైతుల భూములకు న్యాయం చేసే మార్గం

ఈ చట్టం అమలు చేయడం వల్ల ప్రజలకు న్యాయం జరిగే అవకాశముందని, అధికార యంత్రాంగం ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యలపై ప్రజలు కోర్టుకే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే వారి వద్దకు వస్తోంది. భూ భారతి అమలు కాబోయే మండలాల్లో ఆదిలాబాద్‌ నుంచి యాదాద్రి వరకు 28 మండలాలను ఎంపిక చేశారు. వీటిలో భరోజ్, సుజాతనగరం, నడికుడి, బుగ్గారం, ఘన్పూర్, రేగొండ, ఇటిక్యాల్, సైదాపూర్, పెంచికల్ పేట్, దంతాలపల్లి, మూసాపేట్, భీమారం, చిల్పిచిడ్, కీసర, పెంట్లవల్లి, నక్రేకల్, కుంతాల, మెండోరా, ఎలిగేడ్, రుద్రంగి, కుందుర్గ్, కొండాపూర్, అక్కన్నపేట, గరిడేపల్లె, ధరూం, గోపాలపేట, వర్ధన్నపేట, ఆత్మకూర్ ఉన్నాయి.ఈ సదస్సులు ద్వారా భూ సమస్యలు వాస్తవికంగా లెక్కించబడి పరిష్కార దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. భూ భారతి ద్వారా రైతులకు భద్రతతో పాటు భూ హక్కులను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది.

Read More : Harish Rao : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హరీష్ రావు ఫైర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

📢 For Advertisement Booking: 98481 12870