📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Telugu News: Engineers Day-విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

Author Icon By Pooja
Updated: September 15, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Engineers Day-సర్.ఎం.విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఇంజినీర్ల డే‘ జరుగుతున్నది. భారతదేశంలో ఇంజినీరింగ్ విభాగంలో ఆయన సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. విశ్వేశ్వరయ్య దేశానికి ఎనలేని సేవలను అందించారని, నేటి యువతకు ఆయన మార్గదర్శకుడని మోదీ అన్నారు. ‘తమ సృజనాత్మకత, దృఢ సంకల్పం ద్వారా, నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఇంజినీర్లందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నాను’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ(Modi) తన గ్రీటింగ్ను తెలిపారు.

అపారమైన సేవల్ని అందించిన మహానేత

సమాజం, అభివృద్ధికి(Society Development) ఇంజినీర్ల లోతైన సహకారాన్ని గుర్తించి జరుపుకోవడం వలన ఇది గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సెప్టెంబరు 15వ తేదీన ఇంజినీర్ల దినోత్సవంగా పాటించడం వలన విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోగలుతాం. అపారమైన సేవల్ని అందించిన మహానేతగా ఆయనను నేటికీ గుర్తుంచుకుంటారు. మనదేశం గర్వించేలా ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేశారు.

ప్రధాని మోదీ ఎవరికీ నివాళులర్పించారు?
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ ఇంజనీర్ మరియు భారతరత్న పురస్కార గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించారు.

విశ్వేశ్వరయ్య ఎందుకు ప్రసిద్ధి పొందారు?
విశ్వేశ్వరయ్య ఆధునిక భారత నిర్మాణానికి కీలకమైన ప్రణాళికలు, ఇంజనీరింగ్ కృషితో ప్రసిద్ధి చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/turakapalem-collector-says-high-dose-of-uranium-is-the-cause-of-turakapalem-deaths/andhra-pradesh/547506/

Engineers Day Google News in Telugu Latest News in Telugu Modi Tribute PM Modi Telugu News Telugu News Today Visvesvaraya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.