AI: సాగులో రియల్ టైమ్— రైతులకు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్

Read Time:  1 min
AI:
AI:
FONT SIZE
GET APP

కొత్త చొరవను ప్రారంభించిన క్రాప్ రీసెర్చ్ సంస్థ

హైదరాబాద్ : వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి రానుంది. వాతావరణ వైవిధ్యానికి అనుగుణంగా, జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీ (International Crops Research Institute for the Semi) -అరిడ్ ట్రాపిక్స్ (ఇక్రీశాట్) రైతులకు రియల్టైమ్, వ్యక్తిగతీకరించిన వాతావరణ సలహా సేవలను అందించడానికి కృత్రిమ మేధస్సు (ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ)), మెషిన్ లెర్నింగ్ (ఎమ్ఎల్) లను ఉపయోగించుకునే కొత్త చొరవను ప్రారంభించింది.

AI:
AI:

డిజిటల్ ప్లాట్ఫామ్ గా

కృత్రిమ మేధస్సు ఆధారిత ఈ ప్రాజెక్ట్, చిన్న రైతులను హైపర్ లోకల్, కార్యాచరణ వాతావరణం,వాతావరణ అంతర్రాష్ట్రాల కృషితో సన్నద్ధం చేయడం లక్ష్యన్గా, పెట్టుకుని ప్రారంభించింది. ఈ చొరవకు కేంద్ర ప్రభుత్వ మాన్సూన్ మిషన్-3 (Monsoon Mission-3) కింద మద్దతు ఇస్తోంది. రుతుపవనాల సమయంలో అభివృద్ధి చేయబడిన ఇంటెలి జెంట్ సిస్టమ్స్ అడ్వైజరీ టూల్, పైలట్ చేయబడిన డిజిటల్ ప్లాట్ఫామ్ గా అందుబాటులోకి తీసుకొస్తోంది. సంక్లిష్ట వాతావరణం, వ్యవసాయ డేటాను వ్యక్తిగతీకరించిన, సైన్స్ ఆధారిత సలహాగా సరళీకరించడానికి ఇంటిలిజెంట్ సిస్టమ్స్ ఆధారిత వ్యవస్థగా అప్గ్రేడ్ చేయబడుతోంది.

భారతదేశంలో కృత్రిమ మేధస్సు (AI) తండ్రి ఎవరు?

డాక్టర్ రాజ్ రెడ్డి భారతదేశంలో కృత్రిమ మేధస్సు (AI) తండ్రిగా పరిగణించబడతారు.

రాజ్ రెడ్డి ఎవరు?

రాజ్ రెడ్డి భారతీయ మూలాలున్న కంప్యూటర్ శాస్త్రవేత్త. కృత్రిమ మేధస్సు రంగంలో ఆయన చేసిన విశేష కృషికి పేరుగాంచారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: 

https://vaartha.com/government-colleges-94155-students-enrolled-in-government-junior-colleges-in-the-first-year/telangana/524867/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.