Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda: కోహినూర్‌ వజ్రం తిరిగి తీసుకొస్తానంటున్న సిద్దు జొన్నలగడ్డ

తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సిద్దు జొన్నలగడ్డ, “డీజే టిల్లు”తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ప్రస్తుతం, ఆయన రెండు కొత్త చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఒకటి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న “జాక్” చిత్రం కాగా, మరొకటి కోన నీరజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తెలుసు కదా” అనే సినిమా. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు, సిద్దు తాజాగా మరో ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేశాడు. ఇది తనకు పూర్తి భిన్నమైన పాత్రగా ఉండబోతుంది. ఈ…

Read More