తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు
తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. నిడదవోలు-కడియం సెక్షన్ మధ్య ఆధునికీకరణ
Read more