మత్స్యకారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

మత్స్యకారులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. మత్స్యకారులకు అండగా ఉండేలా GO 217ను రద్దు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం GO నం.217

Read more

పలు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం

ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మారిందంటే..గత ప్రభుత్వ పథకాలలో మార్పులు చేర్పులు చేయడం సహజం. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం..గత వైసీపీ

Read more

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును స‌ర్వీసులోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ నిర్ణ‌యం

అమరావతిః సీనియ‌ర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును స‌ర్వీసులోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇవాళ ఉద్యోగ విర‌మ‌ణ దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read more

ఏపీలో వర్సిటీ కులపతిగా సీఎం .. రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ

ఈ మేరకు చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం అమరావతిః ఏపిలో ఓ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి చాన్సలర్ గా వ్యవహరించేలా చట్టానికి సవరణలు చేశారు. రాజీవ్ గాంధీ

Read more

కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుంటున్నారుః సత్య కుమార్

ఏపీ అభివృద్ధికి ప్రధాని ఎంతో సహకరించారన్న సత్య కుమార్ అమరావతిః ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్

Read more

2024 సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

27 సాధారణ సెలవులను ప్రకటించిన సర్కార్ అమరావతిః కొన్ని రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవులను

Read more

దసరా సెలవుల్లో స్వల్ప మార్పులుః ఏపీ ప్రభుత్వం

అమరావతిః ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీని సాధారణ సెలవుగా,

Read more

అంగళ్లు అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కేసులో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం న్యూఢిల్లీ్‌ః ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో నిందితులకు ఏపీ

Read more

ఏపిలోని పాఠశాలల్లో ఫోన్లపై నిషేధించిన ఏపీ ప్రభుత్వం

విద్యార్థులు స్కూళ్లకు ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వులుఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశాలు అమరావతిః ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో

Read more

జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బండి సంజయ్

ఏపీ ప్రభుత్వం ఫై జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేసారు. మందుబాబులను సైతం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని

Read more

చర్చిల అభివృద్ధికి రూ. 175 కోట్లను కేటాయించిన ఏపీ ప్రభుత్వం

ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పుల కేటాయింపు అమరావతిః ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో చర్చిల అభివృద్ధికి భారీ నిధులను కేటాయించింది. రూ. 175 కోట్లతో చర్చిల నిర్మాణం,

Read more