हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Srisailam Dam : పెనుప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్

Divya Vani M
Srisailam Dam : పెనుప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారిన శ్రీశైలం (Srisailam Dam) జలాశయం ఇప్పుడు ప్రమాద ఘడియల్లో ఉంది. ఈ డ్యాం పునాదుల్లో భూగర్భ రాతిపొరల మధ్య పెళుసు అతుకులు ఉన్నట్టు జియాలజిస్టులు గుర్తించారు. ఇది గత ఏడాది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ కూడా స్పష్టం చేసింది.డ్యామ్ దిగువన ఏర్పడిన గుంత సుమారు 120 మీటర్ల లోతులో ఉంది. ఇది పునాదుల కన్నా కిందికి విస్తరించిందన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. గట్లను బోల్టులతో బలపర్చాలని, కాంక్రీట్తో రీ-ఎన్ఫోర్స్ చేయాలన్న సూచనలు వచ్చాయి.వాటర్ గేట్ల నిర్వహణలో తక్షణ మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా గొయ్యి మరింతగా విస్తరించకుండా నివారించవచ్చు. స్పిల్‌వే పియర్, ఎడమ గట్టు రక్షణ గోడకు మరమ్మతులు చేయకపోతే, ప్రమాదం తప్పదని హెచ్చరికలు వచ్చాయి.

సీపేజీ తీవ్రత అధికం – వెంటనే చర్యలు అవసరం

డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో సీపేజీ తీవ్రంగా జరుగుతోంది. సీపేజీ ఎక్కువగా ఉన్న బ్లాకులపై కర్టెన్ గ్రౌటింగ్ చేయాలని నిపుణులు స్పష్టం చేశారు. పూడిక తొలగించి డ్రైన్ నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.1975-76లో ఏర్పాటైన అప్రాన్ అంతగా ఫలితం ఇవ్వలేదు. 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరదతో జలాశయంపై భీకర ప్రభావం పడింది. దీంతో రాతిపొరల్లో మార్పులు వచ్చినట్లు అంచనా. ఇప్పుడు మళ్ళీ ఆధునిక సిమ్యూలేషన్ పద్ధతులతో అధ్యయనం అవసరమైంది.

నాగార్జునసాగర్, అమరావతిపై ప్రభావం

శ్రీశైలం లో ప్రమాదం జరిగినట్లయితే నాగార్జునసాగర్ (Nagarjunasagar) సహా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతాయి. కృష్ణ నది ఒడ్డున వందల గ్రామాలు, అమరావతి నగర ప్రణాళిక కూడా ప్రమాదంలో పడుతుంది. కేంద్రం, రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.డ్యామ్ రక్షణకు కేంద్రం నిధులు మంజూరు చేయాలి. ప్రాజెక్టు పునరుద్ధరణకు జాతీయ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రాజెక్టు భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

Read Also : Andy Jassy : AI వలన ఉద్యోగాలపై ప్రభావం: అమెజాన్ CEO హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

📢 For Advertisement Booking: 98481 12870