हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Srisailam Dam : పెనుప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్

Divya Vani M
Srisailam Dam : పెనుప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారిన శ్రీశైలం (Srisailam Dam) జలాశయం ఇప్పుడు ప్రమాద ఘడియల్లో ఉంది. ఈ డ్యాం పునాదుల్లో భూగర్భ రాతిపొరల మధ్య పెళుసు అతుకులు ఉన్నట్టు జియాలజిస్టులు గుర్తించారు. ఇది గత ఏడాది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ కూడా స్పష్టం చేసింది.డ్యామ్ దిగువన ఏర్పడిన గుంత సుమారు 120 మీటర్ల లోతులో ఉంది. ఇది పునాదుల కన్నా కిందికి విస్తరించిందన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. గట్లను బోల్టులతో బలపర్చాలని, కాంక్రీట్తో రీ-ఎన్ఫోర్స్ చేయాలన్న సూచనలు వచ్చాయి.వాటర్ గేట్ల నిర్వహణలో తక్షణ మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా గొయ్యి మరింతగా విస్తరించకుండా నివారించవచ్చు. స్పిల్‌వే పియర్, ఎడమ గట్టు రక్షణ గోడకు మరమ్మతులు చేయకపోతే, ప్రమాదం తప్పదని హెచ్చరికలు వచ్చాయి.

సీపేజీ తీవ్రత అధికం – వెంటనే చర్యలు అవసరం

డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో సీపేజీ తీవ్రంగా జరుగుతోంది. సీపేజీ ఎక్కువగా ఉన్న బ్లాకులపై కర్టెన్ గ్రౌటింగ్ చేయాలని నిపుణులు స్పష్టం చేశారు. పూడిక తొలగించి డ్రైన్ నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.1975-76లో ఏర్పాటైన అప్రాన్ అంతగా ఫలితం ఇవ్వలేదు. 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరదతో జలాశయంపై భీకర ప్రభావం పడింది. దీంతో రాతిపొరల్లో మార్పులు వచ్చినట్లు అంచనా. ఇప్పుడు మళ్ళీ ఆధునిక సిమ్యూలేషన్ పద్ధతులతో అధ్యయనం అవసరమైంది.

నాగార్జునసాగర్, అమరావతిపై ప్రభావం

శ్రీశైలం లో ప్రమాదం జరిగినట్లయితే నాగార్జునసాగర్ (Nagarjunasagar) సహా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతాయి. కృష్ణ నది ఒడ్డున వందల గ్రామాలు, అమరావతి నగర ప్రణాళిక కూడా ప్రమాదంలో పడుతుంది. కేంద్రం, రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.డ్యామ్ రక్షణకు కేంద్రం నిధులు మంజూరు చేయాలి. ప్రాజెక్టు పునరుద్ధరణకు జాతీయ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రాజెక్టు భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

Read Also : Andy Jassy : AI వలన ఉద్యోగాలపై ప్రభావం: అమెజాన్ CEO హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే
7:55

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

📢 For Advertisement Booking: 98481 12870