📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Virat-Anushka: ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్, అనుష్క

Author Icon By Aanusha
Updated: February 18, 2026 • 2:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Virat-Anushka: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. బృందావన్‌లోని కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లిన ఈ జంట, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహరాజ్ ఆశీస్సులు అందుకున్నారు.కోహ్లీ-అనుష్క దంపతులు దాదాపు గంటపాటు అక్కడే గడిపినట్లు తెలుస్తోంది.

Read Also: T World Cup 2026: టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్?

Virat-Anushka: Virat, Anushka visit Premananda Maharaj Ashram

పలుమార్లు బృందావన్‌కు వచ్చి ప్రేమానంద మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు

ఫిబ్రవరి 15న తమ కుమారుడు అకాయ్ పుట్టినరోజు జరిగిన కొద్ది రోజులకే ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. గతంలోనూ ఈ జంట పలుమార్లు బృందావన్‌కు వచ్చి ప్రేమానంద మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. గతేడాది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం, నీమ్ కరోలీ బాబా ఆశ్రమం వంటి పుణ్యక్షేత్రాలను కూడా వారు సందర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.