మరోసారి భారత్-పాక్ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ (2026 T20 World Cup)లో తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. భారత్ సెమిస్ కు క్వాలిఫై అయితే వాంఖడే (Vankhade) లో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి.
Read Also: Bangladesh: కంపించిన భూమి.. కింద కూర్చున్న ప్లేయర్స్

అలాగే FEB 7న టోర్నీ (2026 T20 World Cup)ప్రారంభమై అహ్మదాబాద్ లో మార్చి 8న ఫైనల్తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC వేదికలను ఖరారు చేసిన విషయం తెలిసిందే.ఫిబ్రవరి 15న భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరుగొచ్చన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ త్వరలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: