📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 World cup 2026: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

Author Icon By Anusha
Updated: February 2, 2026 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ (T20 World cup 2026) మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పందించింది. ఈ అంశం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే పీసీబీ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ప్రకటన అంతర్జాతీయ క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుందని, పాకిస్థాన్‌లోనూ క్రికెట్‌పై దీర్ఘకాలిక పరిణామాలు ఉండవచ్చని పేర్కొంది.

Read Also: Sunil Gavaskar : పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

పాకిస్తాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి

దీనిపై పున:పరిశీలన చేయాలంది. జాతీయ విధానాలను తాము గౌరవిస్తామని, అయితే అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని PCB తీసుకోవాలని ఆకాంక్షించింది.ఒక దేశం కావాలనే మ్యాచ్‌ను వదిలేస్తే, టోర్నీ గౌరవం దెబ్బతింటుందని స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వాల పాత్రను గౌరవిస్తున్నామని చెప్పినా ఈ నిర్ణయం క్రికెట్‌కు,

ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులకు కూడా మంచిది కాదని ఐసీసీ వ్యాఖ్యానించింది.ఈ టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్-ఏలో ఉంది. భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లతో కలిసి పోటీపడనుంది. పాకిస్తాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా, ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ICC India Pakistan T20 World Cup latest news PCB Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.