ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi), భారత పర్యటనలో పలు ప్రాంతాలను చుట్టేయనున్నారు. ఈ నెల 13న కోల్కతాలో అడుగుపెట్టనున్న ఆయన సాయంత్రం హైదరాబాద్ వస్తారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీ ఢిల్లీ చేరుకొని PM మోదీతో భేటీ అవుతారు. కాగా తొలిరోజు కోల్కతాలో తన అతిపెద్ద(70 అడుగుల) విగ్రహాన్ని మెస్సీ (Lionel Messi) ఆవిష్కరించాల్సి ఉన్నా సెక్యూరిటీ కారణాలతో ఆ ప్రోగ్రామ్ను వర్చువల్గా నిర్వహిస్తున్నారు.
Read Also: Markrum: బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం : సౌతాఫ్రికా కెప్టెన్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: