📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

Irfan Pathan: RO-KO భవిష్యత్తుపై ఆల్‌రౌండర్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: January 3, 2026 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు, టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పి పూర్తిగా వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యారు. వీరిద్దరి భవిష్యత్తుపై బీసీసీఐకి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక సూచనలు చేశాడు. సిరీస్‌లను మూడు వన్డేలకే పరిమితం చేయకుండా, ఐదు వన్డేల సిరీస్‌లు నిర్వహించాలని, అలాగే ట్రై సిరీస్ టోర్నీలను కూడా ప్లాన్ చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు. వన్డే క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి పెరగడానికి ఈ ఇద్దరు దిగ్గజాలే కారణమని, భారత జట్టు మ్యాచ్‌లు లేనప్పుడు కోహ్లీ, రోహిత్‌లు దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇర్ఫాన్ (Irfan Pathan) అభిప్రాయపడ్డాడు.

Read also: ODI series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన

అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో RO-KO

2025లో ఈ ఇద్దరు బ్యాటర్ల ఫామ్‌ను పరిశీలిస్తే ఇర్ఫాన్ సూచన ఎంతో సరైనదనిపిస్తుంది. 2025 ముగిసే సమయానికి కోహ్లీ 13 ఇన్నింగ్స్‌ల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో నిలిచారు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Irfan Pathan: What does the all-rounder have to say about the future of RO-KO?

రోహిత్ శర్మ కూడా 14 ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 650 పరుగులు చేసి సత్తా చాటారు. వీరు కేవలం అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొట్టారు. ఢిల్లీ తరపున కోహ్లీ 131, 77 పరుగులు చేయగా, ముంబై తరపున రోహిత్ అజేయంగా 155 పరుగులు చేసి తన పవర్‌ను చూపించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

BCCI irfan pathan latest news Rohit sharma Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.