📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Latest News: Squash World Cup 2025: స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం

Author Icon By Aanusha
Updated: December 15, 2025 • 9:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్క్వాష్ వరల్డ్ కప్‌లో (Squash World Cup 2025) భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో హాంకాంగ్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. గతంలో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత్, ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో, స్క్వాష్‌ (Squash World Cup 2025) లో సరికొత్త మైలురాయిని అధిగమించింది.సీనియర్ ప్లేయర్ జోష్న, అభయ్ సింగ్, యువ సంచలనం అనాహత్ సింగ్ తమ ప్రత్యర్థులను ఓడించి భారత్‌కు స్వర్ణం అందించారు.

Read Also:  BCCI: టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ!

India wins in the Squash World Cup

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Abhay Singh Breaking News India squash team Joshna Chinappa latest news Squash World Cup Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.