हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Asaduddin Owaisi : ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌..ఒవైసీ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

Divya Vani M
Asaduddin Owaisi : ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌..ఒవైసీ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

ఐదు ఖండాల్లోని అభిమానులు ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ (India-Pakistan match) పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2025 మ్యాచ్‌ను తాను చూడబోనని స్పష్టం చేశారు. తాజా ఉగ్రదాడుల నేపథ్యంలో ఇలాంటి మ్యాచ్‌లు నిర్వహించడం సమంజసం కాదని ఆయన విమర్శించారు.దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందన్న విషయం తెలియగానే ఆశ్చర్యపోయా. నేను ఆ మ్యాచ్ చూడను,” అని ఒవైసీ తేల్చి చెప్పారు. గతంలోనే ప్రధాని మోదీ స్వయంగా “నీళ్లు, రక్తం కలిసి పారవు” అని చెప్పారని గుర్తు చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్లిందని ప్రశ్నించారు.

Asaduddin Owaisi : ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌..ఒవైసీ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌
Asaduddin Owaisi : ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌..ఒవైసీ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

ఉగ్రవాద దాడి తర్వాత క్రికెట్ ఎలా?

పహల్గామ్‌లో జరిగిన తాజా ఉగ్రదాడిని గుర్తు చేస్తూ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “ముందుగా వాళ్ల కుటుంబాల దగ్గరే ప్రజలను కాల్చి చంపారు. ఈ దాడి చూసి నేను కలచి పోయా. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం అర్థం కాదు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.భారతదేశంలో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్నా కూడా, జాతి భద్రతకు మించి ఏదీ కాదన్నారు. “ఇలాంటి కాలంలో బీసీసీఐ, కేంద్రం ఈ మ్యాచ్‌కు అనుమతి ఇవ్వడం బాధాకరం,” అని ఒవైసీ అన్నారు. ఇది బాధితుల మనోభావాలను గాయపరుస్తుందని చెప్పారు.

హిందూ ఉగ్రవాదం లేదు అన్న షాపై నిలదీత

హోంమంత్రి అమిత్ షా చేసిన “హిందూ ఉగ్రవాదం అనే పదమే లేదు” అన్న వ్యాఖ్యపై కూడా ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “మహాత్మా గాంధీని ఎవరు చంపారు? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు హత్య చేశారు? ఢిల్లీలో సిక్కులపై దాడులు ఎవరు చేశారు?” అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.ఇప్పటివరకూ ఉగ్రవాదం ఒక కొత్త మతంలా తయారైపోయింది. మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి, అని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర్యం తర్వాత తొలి ఉగ్రవాది నాథూరామ్ గాడ్సే అని గుర్తు చేస్తూ, షా గారు ఆ విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

Read Also : Earthquake : రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

విండీస్ పోరాటం.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు!

విండీస్ పోరాటం.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు!

టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. విండీస్ బ్యాటింగ్

టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. విండీస్ బ్యాటింగ్

క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ఉంటే మెట్రో ప్రయాణం ఫ్రీ!

క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ఉంటే మెట్రో ప్రయాణం ఫ్రీ!

జితేశ్ శర్మ సంచలన వ్యాఖ్యలు

జితేశ్ శర్మ సంచలన వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870