టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత జట్టు ఆరంభంలోనే ఒత్తిడిని ఎదుర్కొంది.అలీ ఖాన్ వేసిన రెండో ఓవర్లో అభిషేక్ శర్మ ఔటవ్వడంతో భారత్కు తొలి వికెట్ నష్టం వాటిల్లింది. అతడి స్థానంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్లో భారత్ కేవలం 2 పరుగులే చేసింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (16), ఇషాన్ కిషన్ (9) ఉన్నారు.3 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 26/1గా ఉంది.
Read Also: IND vs USA: తొలి మ్యాచ్లోనే అభిషేక్ ఔట్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: