భారత్–పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read also: Jasprit Bumrah : బుమ్రా దెబ్బకు పాక్ కుదేలే, రెండు వికెట్లు షాక్!
Are ICC tournaments going to move to Australia
2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల ఆతిథ్య హక్కులను భారత్ నుంచి ఆస్ట్రేలియాకు మార్చే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఈ వార్తలపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: