हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌పై యుద్ధ సెగ

Aanusha
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌పై యుద్ధ సెగ

T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికలుగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు అనూహ్యంగా మధ్యప్రాచ్య యుద్ధ సెగ తగిలింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యల కారణంగా ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఎర్ర సముద్రం (Red Sea) గల్ఫ్ దేశాల గగనతలంలో విమాన ప్రయాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లింది. ఈ పరిణామాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిశితంగా గమనిస్తోంది. టోర్నీలో పాల్గొంటున్న జట్లు, అధికారుల భద్రత కోసం అప్రమత్తమైంది.

Read Also: PAK vs SL: శ్రీలంకపై పాక్ అద్భుత విజయం.. కానీ సెమీస్ కల చెదిరిన వేళ!

Battle over T20 World Cup 2026
Battle over T20 World Cup 2026

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత.. ఐసీసీ అప్రమత్తం

ప్రపంచకప్ కోసం వచ్చిన జట్లు, బ్రాడ్‌కాస్టర్లు, మ్యాచ్ అఫిషియల్స్ టోర్నీ ముగిసిన తర్వాత తమ దేశాలకు వెళ్లడానికి దుబాయ్ విమానాశ్రయాన్ని ప్రధాన ట్రాన్సిట్ హబ్‌గా ఉపయోగిస్తుంటారు. అయితే, తాజా ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ విమానాశ్రయం తమ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి యూరప్, ఆఫ్రికా వెళ్లే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా అప్రమత్తమై, గగనతల మార్పులు, నిబంధనలను ఎప్పటికప్పుడు గమనించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

దీనిపై ఐసీసీ స్పందిస్తూ.. టోర్నీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. “మేము ఇప్పటికే మా ట్రావెల్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ బృందాలను రంగంలోకి దించాము. ఆటగాళ్లు సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు యూరప్, దక్షిణాసియా, ఆగ్నేయాసియా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం” అని ఐసీసీ ప్రతినిధి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870