हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025 – నేడు పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్

Anusha
Latest News: Asia Cup 2025 – నేడు పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్

అబుదాబి వేదికగా మంగళవారం జరగనున్న ఆసియా కప్ 2025 (2025 Asia Cup)సూపర్–4 పోరులో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకూ అత్యంత కీలకమైనది. ఇప్పటివరకు సూపర్–4 దశలో పాకిస్థాన్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో తలపడినప్పుడు నిరాశాజనక పరాజయం చవిచూసింది. దీంతో ఈ పోరు ఇరు జట్లకూ “చావోరేవో” మ్యాచ్‌గా మారింది. గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.

అబుదాబి వేదిక (Abu Dhabi venue) గా మంగళవారం జరగనున్న ఆసియా కప్ 2025 సూపర్–4 పోరులో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకూ అత్యంత కీలకమైనది. ఇప్పటివరకు సూపర్–4 దశలో పాకిస్థాన్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో తలపడినప్పుడు నిరాశాజనక పరాజయం చవిచూసింది. దీంతో ఈ పోరు ఇరు జట్లకూ “చావోరేవో” మ్యాచ్‌గా మారింది. గెలిస్తేనే ఫైనల్ (Final) అవకాశాలు సజీవంగా ఉంటాయి.

మెరుగైన రన్‌రేట్‌తో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్

ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.పాక్‌పై గెలిచిన భారత్ తదుపరి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఈ రెండు జట్లను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేం కాదు. మెరుగైన రన్‌రేట్‌ (Run rate) తో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.మరోవైపు భారత్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్థాన్‌కు మాత్రం ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

ఆ జట్టు శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌లను ఓడించడమే కాకుండా మెరుగైన రన్ రేట్ సాధించాలి. అప్పుడే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. అయితే లీగ్ దశలో శ్రీలంక మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచి సూపర్-4కు అర్హత సాధించింది. కానీ బంగ్లాదేశ్‌తో సూపర్ -4లో ఓటమిపాలైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pcb-complains-to-icc-once-again/breaking-news/552396/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870