हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Fine Rice : సన్నబియ్యం పంపిణీకి స్పందన అద్భుతం – మంత్రి ఉత్తమ్

Sudheer
Fine Rice : సన్నబియ్యం పంపిణీకి స్పందన అద్భుతం – మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద ఆదరణ పెరుగుతున్నారని, ప్రజలు సంతృప్తితో స్పందిస్తున్నారని వెల్లడించారు. మంచి నాణ్యత కలిగిన సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యం మరియు జీవనమట్టం మెరుగవుతుందని తెలిపారు.

Distribution of fine rice from tomorrow in Telangana

రాష్ట్ర ప్రభుత్వం భారీ ఖర్చుతో ముందంజ

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2.8 కోట్ల మందికి దొడ్డు బియ్యం అందించేందుకు రూ.10,000 కోట్లు ఖర్చు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇవ్వడానికి రూ.13,000 కోట్లు వెచ్చిస్తోందని మంత్రి తెలిపారు. ఇది ప్రజలపై తమ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పౌష్టిక విలువలు కలిగిన బియ్యాన్ని అందించడమే లక్ష్యమన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం – మంత్రి వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, దానికి ఈ పథకం స్పష్టమైన ఉదాహరణ అని మంత్రి ఉత్తమ్ అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు మెరుగైన ఆహారం అందించలేకపోయారని, ఇప్పుడు ఆ లోటు పూడ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులకు మద్దతు ధర, ధాన్యం కొనుగోలు, సరైన భద్రత వంటి అంశాల్లో ముందడుగు వేస్తామని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870