हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్

Divya Vani M
Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్

ఓటర్ల విషయంలో “అణుబాంబు పేలుస్తాం” అన్న వ్యాఖ్య చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సమాధానం ఇచ్చారు. రాహుల్ మాటలపై ఆయన ఎద్దేవా చేస్తూ, అణుబాంబు ఉందని చెబుతున్నారు, అయితే వెంటనే పేల్చండి, అన్నారు.రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇలాగే గతంలో భూకంపం వస్తుందని కూడా హెచ్చరించారు. కానీ ఆ తర్వాత అది తుస్సుమని పేలిపోయింది, అని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు కేవలం సంచలనానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఆయన సూచించారు.ప్రతిపక్ష నేతగా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.

Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్
Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది.ఈ ప్రక్రియను రాహుల్ గాంధీ ప్రారంభం నుంచే వ్యతిరేకిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యల సారాంశం

రాహుల్ గాంధీ చేసిన “అణుబాంబు” వ్యాఖ్యను ఆయన పూర్తిగా నిరాధారమని అభివర్ణించారు. “దాని వల్ల ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి, అంటూ వ్యంగ్యంగా సూచించారు. రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.బీహార్‌లో ఎన్నికల జాబితా సవరణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Read Also : Allu Arjun : షారుక్ ఖాన్, రాణి ముఖర్జీకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

📢 For Advertisement Booking: 98481 12870