हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు

Divya Vani M
Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు

మద్యం విషయంలో రాజీకి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తేల్చి చెప్పారు. ప్రజారోగ్యం కాపాడేందుకు మద్యం విధానంలో పూర్తి పారదర్శకత ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం, కీలక ఆదేశాలు జారీ చేశారు.నకిలీ మద్యం ప్రజల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాస్పద బ్రాండ్ల విక్రయాలను వెంటనే నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాణ్యమైన మద్యం (Alcohol) మాత్రమే విక్రయించాల్సిందని స్పష్టం చేశారు.

Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు
Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు

గత పాలనలో ప్రజారోగ్యం దెబ్బతిన్నది

గత ప్రభుత్వ హయాంలో నకిలీ బ్రాండ్లు విస్తృతంగా అమ్ముడయ్యాయని, వాటివల్ల ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర ఆదాయం రెండూ నష్టపోయాయని చంద్రబాబు విమర్శించారు. 2014-19 మధ్య మద్యం విధానాన్ని విశ్లేషించి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం ఏపీ మార్కెట్‌లో ఉన్న మద్యం అన్నీ నాణ్యమైనవే అని అధికారులు తెలిపారు. 68 శాతం వరకు నాసిరకం బ్రాండ్లే గతంలో అందుబాటులో ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ధరల తగ్గింపు – వినియోగదారులకు ఊరట

దేశంలో తొలిసారిగా మద్యం ధరలు తగ్గినట్లు చంద్రబాబు వెల్లడించారు. దీని వల్ల నెలకు రూ.116 కోట్లు ప్రజలపై భారం తగ్గిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. పర్మిట్ రూమ్‌లు ఇవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మద్యం సరఫరాపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు. ట్రేస్ అండ్ ట్రాక్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. డ్రోన్‌లతో నాటు సారా తీయడాన్ని కట్టడి చేయాలని చెప్పారు. బెల్ట్ షాపులకు ఎలాంటి వెసులుబాటు ఉండదని తేల్చిచెప్పారు.

మద్యం విధానంలో కొత్త దారులు

పర్యాటక ప్రాంతాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. మద్యం సరఫరా క్రమబద్ధీకరణతోపాటు, ఆదాయంలో మెరుగుదల వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీనాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also : AP Forest Department: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870