हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

PSR Anjaneyulu : నాకు బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. ఏపీ హై కోర్టులో ఆంజనేయులు పిటిషన్

Divya Vani M
PSR Anjaneyulu : నాకు బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. ఏపీ హై కోర్టులో ఆంజనేయులు పిటిషన్

ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), క్యామ్‌సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.ఆంజనేయులు వేసిన పిటిషన్‌కు నెంబర్ ఇవ్వలేదంటూ రిజిస్ట్రీపై అభ్యంతరం వ్యక్తమైంది. అయితే హైకోర్టు (High Court) తక్షణమే స్పందించి రిజిస్ట్రీని నెంబర్ కేటాయించాలంటూ ఆదేశించింది.పీఎస్ఆర్ ఇప్పటికే ట్రైల్ కోర్టులో మధ్యంతర బెయిల్ పొందారని గుర్తు చేస్తూ, గడువు ముగియకముందే హైకోర్టును ఆశ్రయించడంపై న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది.

ఆరోగ్య సమస్యలతో అత్యవసర పిటిషన్

ఆంజనేయులకు బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని న్యాయవాది తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా పిటిషన్ దాఖలైంది అన్నారు. మధ్యంతర బెయిల్ ఈ నెల 27తో ముగుస్తుందని తెలిపారు.

మధుసూదన్‌పై పోలీసులు నివేదిక సమర్పించాలని ఆదేశం

ఇదే సమయంలో మధుసూదన్‌పై నమోదైన కేసుకు సంబంధించి పూర్తి వివరాలను హైకోర్టు పోలీసులకు సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ మరింత వేగంగా జరిగే అవకాశముంది.పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించడంతో తదుపరి విచారణకు మార్గం సుగమమైంది. కేసు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

Read Also : Harish Rao : రేవంత్‌రెడ్డికి నీటి పై బాధ్యతలేదు : హరీష్‌రావు ఫైర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870