ప్రస్తుతం భారత్-పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్నది. కానీ భారత్ పాక్ మధ్య ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలున్నాయి వున్నాయి. వాటిని తెలుసుకుందాం.
భారతదేశంలో అనేక అందమైన ప్రదేశాలున్నాయి. వాటిల్లో పర్యటించడం ఓ అందమైన అనుభవాన్ని ఇస్తాయి. మన దేశంలోని చాలా ప్రదేశాలు స్వర్గం కంటే తక్కువ కాదు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలు వాటి ప్రత్యేకమైన జీవనశైలితో కూడా ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒకటి హుంజా లోయ.మాయా జలం నీటిని చూసారా?: హుంజా లోయలోని హిమానీనదం నుంచి ప్రవహించే నీటిని స్థానిక ప్రజలు మాయా జలంగా భావిస్తారు. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.మహిళల చూడతరమా!: హుంజా లోయలోని మహిళలు వారి అందంతో ప్రసిద్ధి చెందారు. హుంజా లోయలోని మహిళలు 65 సంవత్సరాల వయస్సులో కూడా యవ్వనంగా, అందంగా కనిపిస్తారని చెబుతారు. ఇక్కడి మహిళలు యవ్వనంగా కనిపించడమే కాదు చాలా చురుగ్గా ఉంటారు, వారు 65 సంవత్సరాల వయస్సులో కూడా బిడ్డకు జన్మనివ్వగలరు.ఏడాది పొడవునా తింటారు: ఇక్కడ పండే ఆప్రికాట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. స్థానిక ప్రజలు వీతియిన్ ఎండబెట్టి ఏడాది పొడవునా తింటారు. ఆప్రికాట్ల గింజల నుంచి నూనెను కూడా తీస్తారు, ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.