हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ విజయం.. బీజేపీ తిరంగా యాత్ర

Sudheer
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ విజయం.. బీజేపీ తిరంగా యాత్ర

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) విజయవంతం కావడం దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన వ్యూహాత్మక నైపుణ్యాన్ని, సైనిక శక్తిని మరోసారి నిరూపించుకుంది. ఈ విజయం దేశ రక్షణలో భారత సైన్యం అంకితభావాన్ని, పరాక్రమాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా విజయోత్సవంగా ‘తిరంగా యాత్ర’ (Tiranga Yatra) నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

11 రోజుల పాటు ఈ యాత్ర

బీజేపీ (BJP) ప్రకటించిన ప్రకారం, ఈ యాత్ర మే 13వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ యాత్ర జరుగనుండగా, ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రజలతో పంచుకోవడమే కాకుండా, భారత జెండా గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యాత్రను మలచనున్నారు.

యాటర్లో అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు

పార్టీకి చెందిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ యాత్రలో పాల్గొననున్నారని సమాచారం. ఈ సందర్భంగా పలు ప్రదేశాల్లో సభలు, సమావేశాలు, జాతీయ గీతాల గానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశ భద్రతపై అవగాహన కలిగించేందుకు, సైనికుల త్యాగాలను గుర్తు చేసేందుకు ఈ యాత్ర మంచి వేదికగా నిలవనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read Also : OG Movie : ప‌వ‌న్ ‘ఓజీ’పై కీల‌క అప్‌డేట్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870