हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Navodaya : ‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు

Sudheer
Navodaya : ‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు

2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ (Navodaya ) విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 654 నవోదయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం జూలై 29, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేదా ఇప్పటికే ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

ప్రవేశ పరీక్ష తేదీలు

ప్రవేశ పరీక్ష రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా సాధారణ రాష్ట్రాల్లో డిసెంబర్ 13, 2025న పరీక్ష జరుగుతుంది. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం ప్రవేశ పరీక్ష 2026 ఏప్రిల్ 11న నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ ప్రాంతాన్ని అనుసరించి తగిన పరీక్ష తేదీకి సిద్ధంగా ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలు

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు https://cbseitms.rcil.gov.in/nvs వెబ్సైట్లోకి వెళ్లి జూలై 29, 2025లోపు దరఖాస్తు ఫారాన్ని పూరించాలి. అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే నవోదయ పాఠశాలల్లో ప్రవేశానికి ఇది మంచి అవకాశం. కనుక అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.

Read Also : One Big Beautiful Bill : పెరగనున్న వీసా ఫీజులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

NHAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం

NHAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం

SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్

SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం

వారం రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు…

వారం రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు…

ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ

నందాదేవిలో అదృశ్యమైన అమెరికా అణు పరికరం 60 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్

నందాదేవిలో అదృశ్యమైన అమెరికా అణు పరికరం 60 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్లైన్ క్లాసులు

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్లైన్ క్లాసులు

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870