📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి : ప్రధాని

Author Icon By sumalatha chinthakayala
Updated: December 23, 2024 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ “రోజ్‌గార్‌ మేళా” లో భాగంగా ఈరోజు 71 వేల మంది అపాయింట్‌మెంట్ లేఖ‌లు అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రధాని మవ‌ర్చువ‌ల్‌ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశిస్తూ ప్ర‌ధాని మాట్లాడారు. గ‌త ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో త‌మ ప్ర‌భుత్వం యువ‌త‌కు సుమారు 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలిపారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో, ప్రోగ్రామ్‌ల్లో త‌మ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక స్థానం క‌ల్పించింద‌న్నారు. పార‌ద‌ర్శ‌క‌త వ‌ల్లే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా జ‌రిగిన‌ట్లు చెప్పారు.

రిక్రూట్ అయిన‌వారిలో ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లు ఉన్న‌ట్లు తెలిపారు. వీలైనంత‌గా యువ‌త సామ‌ర్థ్యాన్ని, నైపుణ్యాన్ని త‌మ ప్ర‌భుత్వం వాడుకుంటోంద‌న్నారు. అనేక స్కీమ్‌లు ప్రారంభానికి వాళ్లు కేంద్రంగా మారిన‌ట్లు తెలిపారు. 26 వారాల మెట‌ర్నిటీ లీవ్‌ను ఇవ్వ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు త‌మ కెరీర్‌లో ఎక్కువ లాభం జ‌రిగిన‌ట్లు ప్ర‌ధాని మోడీ చెప్పారు. పీఎం ఆవాస్ యోజ‌న కింద ఎక్కువ మంది ల‌బ్ధిదారులు మ‌హిళ‌లే అన్నారు. దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు.

appointment letters PM Modi Rozgar Mela Viksit Bharat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.