हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: Bihar: బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం.. స్పష్టం చేసిన గ్రామస్థులు

Rajitha
News Telugu: Bihar: బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం.. స్పష్టం చేసిన గ్రామస్థులు

Bihar Elections: బీహార్‌ (Bihar) లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ, అభివృద్ధి, మహిళా సంక్షేమం, యువత ఉపాధి వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. కానీ గయ సమీపంలోని పత్రా, హెర్హంజ్, కేవల్‌డిహ్ గ్రామాలకు మాత్రం ఒక్కటే డిమాండ్ మోర్హర్ నదిపై వంతెన నిర్మాణం. గత 77 ఏళ్లుగా ఈ గ్రామాల ప్రజలు అదే కోరికతో ఉన్నారు. “వంతెన లేకుండా ఓటు లేదు” అని గ్రామస్థులు స్పష్టంగా ప్రకటించారు. వర్షాకాలంలో నది ఉప్పొంగిపోవడంతో నాలుగు నెలల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని, నిత్యజీవనం కష్టసాధ్యమైపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్

Bihar Election

Bihar Elections: బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం..

వైద్యం అందక మరణించడంతో

Bihar Elections: ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామాల ప్రజలకు అగ్ని పరీక్ష మొదలవుతుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లడం, రైతులు పంటను అమ్మడం, రోగులు ఆసుపత్రికి చేరుకోవడం అన్నీ ప్రమాదకరంగా మారతాయి. ఇటీవల పత్రా గ్రామానికి చెందిన సునీల్ విశ్వకర్మ అనే వ్యక్తి సమయానికి వైద్యం అందక మరణించడంతో గ్రామస్థుల ఆవేదన మరింత పెరిగింది. “అంబులెన్స్ రాలేదు, వాహనాలు నదికి అవతలే ఆగిపోయాయి” అని అతని కుటుంబం తెలిపింది. గర్భిణులు, వృద్ధులు ప్రయాణం మధ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. “మాకు అభివృద్ధి అంటే ఈ వంతెనే” అని వారంతా ఏకస్వరంగా అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870