हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

News Telugu: Road Accident- ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

Sharanya
News Telugu: Road Accident- ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

News Telugu: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుండి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు (Container truck) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 43 మంది గాయపడ్డారు.

యాత్రికుల వివరాలు

ప్రమాదంలో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ కాస్‌గంజ్ జిల్లా రాఫత్‌పూర్ గ్రామానికి చెందిన సుమారు 61 మంది యాత్రికులతో వెళ్తుంది. వీరు రాజస్థాన్‌ (Rajasthan) లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి బయలుదేరారు.

News Telugu:
News Telugu:

ప్రమాదం ఎలా చోటుచేసుకుంది

సోమవారం తెల్లవారుజామున రాత్రి 2:15 గంటల సమయంలో, బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దులోని జాతీయ రహదారి-34పై ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో, ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం స్థలానికి జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీ మరియు స్థానిక పోలీసులు వెంటనే చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి, అత్యంత తీవ్రంగా గాయపడిన ముగ్గురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంలో మరణించిన వారిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో ట్రాక్టర్ ట్రాలీని రహదారిపై నుంచి తొలగించగా, కాంటైనర్ ట్రక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులవారే కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/delhi-cm-sensational-details-of-the-attack-case-on-rekha-gupta/national/535576/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం చర్చల మధ్య డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఆసక్తికరం

సీఎం చర్చల మధ్య డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఆసక్తికరం

ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా

ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా

నేడు వరల్డ్ రేడియో డే

నేడు వరల్డ్ రేడియో డే

ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని పాడాల్సిందే

‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని పాడాల్సిందే

కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
0:36

కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్‌లో టీచర్లకు వీధి కుక్కల సర్వే బాధ్యత

గుజరాత్‌లో టీచర్లకు వీధి కుక్కల సర్వే బాధ్యత

ఫుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి బామ్మ గుణపాఠం

ఫుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి బామ్మ గుణపాఠం

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?

డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలని దూబే డిమాండ్

రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలని దూబే డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870