हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

త్రివేణి సంగ‌మంలో సాధువులు, అకాడాలు అమృత స్నానం..భారీ బందోబ‌స్తు

sumalatha chinthakayala
త్రివేణి సంగ‌మంలో సాధువులు, అకాడాలు అమృత స్నానం..భారీ బందోబ‌స్తు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో ఈరోజు సాధువులు, అకాడాలు, స‌న్యాసులు.. అమృత స్నానం ఆచ‌రించేందుకు సంగమం వ‌ద్ద‌కు రానున్నారు. దీంతో అక్క‌డ భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. మౌనీ అమావాస్య సంద‌ర్భంగా సాధువులు నేడు రెండోసారి పుణ్య స్నానాలు చేయాల్సి ఉంది. అయితే తెల్ల‌వారుజామున తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన నేప‌థ్యంలో.. అకాడాలు అమృత స్నానాన్ని ర‌ద్దు చేశారు. ఉద‌యం ప‌ది గంట‌ల త‌ర్వాత ప‌విత్ర స్నానం ఆచ‌రించేందుకు సిద్దం అయ్యారు. ర‌ద్దీ త‌గ్గిన త‌ర్వాత వాళ్లు రానున్నారు.

image

మ‌హాకుంభ్ డీఐజీ వైభ‌వ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు 10 కోట్ల మంది పుణ్య స్నానం ఆచ‌రించే అవ‌కాశం ఉంద‌న్నారు. నిన్న సాయంత్రం నుంచే అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌లు శాంతియుతంగానే అన్ని ఘాట్ల‌లో స్నానాలు చేస్తున్న‌ట్లు చెప్పారు. తెల్ల‌వారుజామున భారీ సంఖ్య‌లో జ‌నం ఎగ‌బ‌డిన‌ట్లు చెప్పారు. జ‌నాన్ని అదుపు చేస్తేనే, తాము స్నానానికి వ‌స్తామ‌ని అకాడాలు చెప్పాయ‌న్నారు. అకాడా మార్గం, అకాడా ఘాటు రెఢీగా ఉన్న‌ట్లు చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

కేరళను వణికిస్తున్న కొత్త వ్యాధి.. ఎలా వస్తుందో తెలుసా..?

కేరళను వణికిస్తున్న కొత్త వ్యాధి.. ఎలా వస్తుందో తెలుసా..?

నవజ్యోత్‌ కౌర్‌ వ్యాఖ్యలకు డీకే శివకుమార్‌ కౌంటర్‌..!

నవజ్యోత్‌ కౌర్‌ వ్యాఖ్యలకు డీకే శివకుమార్‌ కౌంటర్‌..!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ జారీ

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ జారీ

సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్, 26,000 దిగువకు నిఫ్టీ…

సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్, 26,000 దిగువకు నిఫ్టీ…

రైల్వేలో రాయితీల పునరుద్దరణ.. ఎవరికీ వర్తిస్తుంది అంటే

రైల్వేలో రాయితీల పునరుద్దరణ.. ఎవరికీ వర్తిస్తుంది అంటే

వ్యవస్థపై అవగాహన తప్పనిసరి!

వ్యవస్థపై అవగాహన తప్పనిసరి!

అంతర్గత లోపాలే కారణమని కేంద్ర మంత్రి స్పష్టం

అంతర్గత లోపాలే కారణమని కేంద్ర మంత్రి స్పష్టం

కాయిన్లపై అపోహల్ని నివృత్తి చేసిన ఆర్బీఐ

కాయిన్లపై అపోహల్ని నివృత్తి చేసిన ఆర్బీఐ

📢 For Advertisement Booking: 98481 12870