हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ఢిల్లీ లో ఉదయం ఉష్ణోగ్రత 4.5°C: తీవ్రమైన చలికి ప్రజలు ఇబ్బంది

pragathi doma
ఢిల్లీ లో ఉదయం ఉష్ణోగ్రత 4.5°C: తీవ్రమైన చలికి ప్రజలు ఇబ్బంది

ఢిల్లీ లో సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయాయి. ఈ నెలలో ఈ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీ నగరం అతి కష్టమైన చలి వాతావరణాన్ని అనుభవిస్తోంది.ఈ చలికి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఈ చల్లటి వాతావరణం ఢిల్లీలో వాయు నాణ్యతను కూడా ప్రభావితం చేసింది. ఢిల్లీలో వాయు నాణ్యత ఇండెక్స్ (AQI) 300 కంటే ఎక్కువగా నమోదైంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది.ఈ కారణంగా, ఢిల్లీ లో వాయు నాణ్యత చాలా దుర్గమై, జనం రోడ్లపై గాలి మరియు పొగ కారణంగా శ్వాస సంబంధి సమస్యలు పెరిగాయి.

భారత వాతావరణ శాఖ ఉత్తర భారత రాష్ట్రాల కోసం శీతాకాలం అలెర్ట్ ప్రకటించింది.ఈ ప్రకటన ప్రకారం, చలికాలం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. జమ్మూ-కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో తీవ్ర చలిగాలులు వచ్చే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

ఈ వాతావరణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చలిలో ఎక్కువ సమయం గడిపే వారికి గట్టి దుస్తులు, వింటర్ కోట్స్, చెవుల రక్షణ అవసరం. ప్రత్యేకంగా, పిల్లలు మరియు వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నగర ప్రజలకు మరియు ఉత్తర భారత రాష్ట్రాలకు ఈ చలివాతావరణం నుండి జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నాయి వాతావరణ శాఖ.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870