📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Yogi Adityanath: దేశంలో ఇద్ద‌రు న‌మోనా వ్య‌క్త‌లు ఉన్నారు .. యోగి ఆదిత్య‌నాథ్

Author Icon By Sudha
Updated: December 22, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) చేసిన వ్యాఖ్య‌ల‌కు .. స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో కొడైన్ ద‌గ్గు మందుపై వేసిన ఓ ప్ర‌శ్న‌కు ఇవాళ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ బ‌దులిస్తూ దేశంలో ఇద్ద‌రు న‌మోనా వ్య‌క్త‌లు ఉన్నార‌ని, ఒక‌రు ఢిల్లీ, ఒక‌రు ల‌క్నోలో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఆ ఇద్ద‌రూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో దేశం విడిచి వెళ్తార‌ని యోగి ఆరోపించారు. ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల్లో ప‌రోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాద‌వ్‌ను ఉద్దేశించిన‌ట్లుగా ఉన్న‌ది.

Read Also: Sambalpur: హోంగార్డు పోస్టులకు 8 వేల‌ మందికి పైగా హాజరు…

Yogi Adityanath


విధాన‌స‌భ‌లో సీఎం యోగి చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మాజ్‌వాదీ నేత అఖిలేశ్ త‌న ఎక్స్ అకౌంట్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. సీఎం యోగి (Yogi Adityanath) వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు. బీజేపీలో అంత‌ర్గ‌తంగా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ల‌క్నోలో ఉన్న యోగి, ఢిల్లీలో ఉన్న ప్ర‌ధాని మోదీ మ‌ధ్య స‌ఖ్య‌త స‌రిగా లేద‌ని, ఆ విష‌యాన్ని సీఎం యోగి త‌న వ్యాఖ్య‌ల్లో చెప్పిన‌ట్లు అఖిలేశ్ ఆరోపించారు. వంద‌ల కోట్ల ద‌గ్గుమందు వ్యాపారం జ‌రిగింద‌ని, వంద‌ల సంఖ్య‌లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ కొట్టిపారేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Indian Politics latest news Leadership Narendra Modi Political Statements Telugu News Yogi Adityanath

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.