हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ యాదవ్ కు వై ప్లస్ భద్రత

Anusha
Latest News: Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ యాదవ్ కు వై ప్లస్ భద్రత

బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections 2025) వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Jammu and Kashmir: డాక్టర్లుగా మారిన టెర్రరిస్టులు..బాంబులు  తుపాకులు స్వాధీనం

తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు. చుట్టూ ఉన్న ఎవరిని చూసినా శత్రువుల్లాగే అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈక్రమంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. తేజ్ ప్రతాప్ యాదవ్‌ (Tej Pratap Yadav) కు అత్యున్నతమైన ‘వై ప్లస్’ (Y+) కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. ఇకపై కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందం ఆయనకు రక్షణ కల్పిస్తుంది.

Tej Pratap Yadav
Tej Pratap Yadav

‘వై ప్లస్ (Y+)’ కేటగిరీ సెక్యూరిటీ మంజూరు

పాట్నాలో మీడియాతో మాట్లాడిన తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భద్రత పెంపుదలపై స్పందిస్తూ ప్రాణహాని ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. “నా ప్రాణాలకు ముప్పు ఉండటం వల్లే నా భద్రతను పెంచారు. నన్ను చంపేస్తారు. చుట్టూ ఉన్న ప్రజలంతా నాకు శత్రువుల్లాగే కనిపిస్తున్నారు. శత్రువులు చాలా మంది ఉన్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఆ శత్రువులు ఎవరనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భద్రతా సంస్థలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిన ముప్పు అంచనా నివేదిక ఆధారంగానే తేజ్ ప్రతాప్ భద్రతను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870